గుండాల మార్చి 31(మన్యం మనుగడ) మండలంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి పెద్ద మొత్తంలో చెక్కులు మంజూరయ్యాయి. పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కృషితో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి పెద్ద మొత్తంలో చెక్కును మంజూరు అవుతున్నాయని గుండాల మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెల్లం భాస్కర్, పార్టీ సీనియర్ నాయకులు మోకాళ్ళ వీరస్వామి అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ
గుండాల మండలంలో పరిధిలోని ముత్తా పురం గ్రామానికి చెందిన మోకాళ్ళ సుబ్బయ్యకు 32 వేల రూపాయలు, కల్తీ బాబురావుకు 14వేల రూపాయలు సీఎం సహాయనిధి నుండి మంజూరు చేయించారు మండలంలోని నిరుపేదల పాలిట వరంగా సీఎం సహాయనిధి ఆపదలో ఉన్న వారిని గుర్తించి ఆదుకుంటున్న ప్రభుత్వ విప్పు రేగా కాంతారావు కు ధన్యవాదాలు అని లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో ముత్త పురం పూనం సమ్మయ్య, టిఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులు సయ్యద్ అజ్జు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గుండాల మండల అధ్యక్షుడు తెల్లం భాస్కర్ & సీనియర్ నాయకులు మోకాళ్ళ వీరస్వామి గుండాల మండల యువజన అధ్యక్షుడు సయ్యద్ అజ్జు, లక్ష్మీనారాయణ,కిరణ్ లు పాల్గొన్నారు
Post A Comment: