CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతుకు అండగా 4 సంవత్సరాలు బుడ్డోడు సాహిత్.

Share it:

 



మన్యం మనుగడ, అశ్వారావుపేట: కేంద్ర ప్రభుత్వం ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ తో తెలంగాణ రాష్ట్ర కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, తిరుమలకుంట గ్రామానికి చెందిన గుద్దేటి సత్యవాణి ముద్దుల తనయుడు 4 సంవత్సరాలు బుడ్డోడు సాహిత్ రైతుకు అండగా రైతు బిడ్డ కేసిఆర్ తాత మీద ఉన్న అభిమానంతో వాళ్ళ తాతగారు ఇంటిముందు నల్ల జెండా ఎగరవేసి నిరసన చేపట్టడం జరిగింది.

Share it:

TS

Post A Comment: