గుండాల/ఆళ్ల పల్లి ఏప్రిల్ 18(మన్యం మనుగడ) మండలం పరిధిలోని అనం తొగు గ్రామంలోని ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలకు 29 వేల రూపాయల విరాళాన్ని అందించిన రవి, వీరు అదే పాఠశాలలో పనిచేస్తున్న భానోత్ బావ్ సింగ్ మిత్రులు 29 వేల రూపాయలతో ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు ఉన్న విద్యార్థులకు డిక్షనరీ ల తో పాటు అసెంబ్లీ కి కావలసిన సౌండ్ సిస్టం ను కొనుగోలు చేశారు. పాఠశాలకు విరాళం అందించిన రవి, విజయకు ధన్యవాదాలు అని పాఠశాల సిబ్బంది పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజు భార్గవి, ఎంపీడీవో మంగమ్మ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: