మన్యం మనుగడ దుమ్ముగూడెం::
ఈరోజు దుమ్ముగూడెం మండలంలోని తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ఆవిర్భావవేడుకలు అత్యంత ఉత్సహబరితంగా గ్రామగ్రామాన గులాబీ జెండాను వేగురవేసి పార్టీ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. దుమ్ముగూడెం లో జరిగిన జెండా ఆవిష్కరణలో మండల ప్రధాన కార్యదర్శి కణితి రాముడు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సమక్యాంద్రప్రదేశ్ లో అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న తెలంగాణ ను చూసి చలించిన నేటి తెలంగణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ స్వారాస్ట్రామే అభివృద్ధికి సుమార్గమని భావించి తెలంగాణా రాష్ట్రసమితి స్థాపించి అనేక ఉద్యమాలు చేసి అప్పటి కేంద్ర ప్రభుత్వం నుంచి స్వరాష్ట్రాన్ని సాధించిన ఘనత తెరాస పార్టీ దని గుర్తు చేశారు.పార్టీ జెండా ఆవిష్కరణ ఈకార్యక్రమంలో జెడ్పిటీసి తెల్లం సీతమ్మ,పార్టీ అధికారప్రతినిధి యండి జానిపాష పార్టీ కార్యదర్శి కెళ్ళ శేఖర్, జుంజురి జయసింహ, ప్రచరకమిటి అధ్యక్షులు దామెర్ల శ్రీనివాసరావు, బి సి సెల్ అధ్యక్షులు కొమ్ము రంజిత్ ,యంపిటిసి తెల్లం భిమ్రాజు,సర్పంచ్ మట్ట వెంకటేశ్వరరావు(శివాజీ) పొడియ సుబ్బారావు , సీతారామారావు జిలకర గంగరాజు ,కొప్పుల సాగర్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: