తెలంగాణ భవన్ న్యూ ఢిల్లీ
మన్యం మనుగడ వెబ్ డెస్క్:
మహాత్మ జ్యోతిరావు పూలె 195 వ జయంతి పురస్కరించుకొని ఢిల్లీలోని తెలంగాణ భవన్లో నివాళులర్పించిన శ్రీ కోరం కనకయ్య గారు, జిల్లా పరిషత్ చైర్మన్, భద్రాద్రి కొత్తగూడెం. ఈ కార్యక్రమంలో శ్రీ రేగా కాంతారావు గారు, ప్రభుత్వ విప్ మరియు పినపాక శాసనసభ్యులు, భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి వెంకటరావుగారు, ఢిల్లీ CISF అధికారి రాజకుమార్, మల్లవరపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: