మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు జన్మదినం సందర్భంగా న్యూ పద్మగూడెం రైల్వేస్టేషన్ ఏరియాకు చెందిన సున్నం శ్రీకృష్ణ ఇటీవల అనారోగ్యం కారణంగా చనిపోవడం తో వారి కుటుంబానికి రూ.10,000 రుపాయలు ఆర్థిక సహాయం అందించిన పినపాక నియోజకవర్గ యువజన విభాగం జనరల్ సెక్రటరీ పద్దం శ్రీనివాస్.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు,స్థానిక యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: