ములకలపల్లి:ఏప్రెల్07:మన్యం మనుగడ ప్రతినిధి:
ములకలపల్లి లో అంబేద్కర్ నగర్ కాలనీ లో నిర్మించనున్న ముత్యాలమ్మ తల్లి గుడి నిర్మాణానికి ములకలపల్లి మాజి జెడ్పిటిసి బత్తుల అంజి లక్ష రూపాయలను ఆలయ కమిటీ వారికి అందజేశారు.ఈ సందర్బంగా ఆలయ కమిటీ ఎన్నుకోవడం జరిగింది.ఆలయ కమిటి చైర్మన్ గా కళ్ల నర్సింహారావు, వైస్ చైర్మన్ గొడ్ల రాజు,ను ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు మేకల వెంకన్న, కొండవీటి రాజారావు,శనగపటిరవి, సునీల్,పుష్పల చందరావు,టి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడు వింజరపు ఉమేష్,టి ఆర్ ఎస్ ములకలపల్లి బీసీ సెల్ అధ్యక్షుడుశ్రీరాముల నాగేశ్వరరావు,పువ్వాల శ్రీను, అర్ ఎం పి నాగరాజు,కాలనీ వాసులు,ములకలపల్లి గ్రామ పంచాయితీ వార్డు నెంబర్ గొడ్ల కొండయ్య,గంట శ్రీను,గంట,గొడ్ల రాజు నారాయణ,గంట వెంకటేశ్వర్లు,కళ్ల నర్సింహారావు,కరమంచి సత్యనారాయణ,సంపత్ ప్రసాద్ నాగమ్మ,గంట రామనయ్య, తదితరులు పాల్గోన్నారు.
Post A Comment: