మన్యం మనుగడ కరకగూడెం: మండల పరిధిలోని జడ్పిఎస్ఎస్ బట్టుపల్లి పాఠశాలలో పని చేసి బదిలీపై వెళుతున్న ఉపాద్యాయులు సుజాత, వసంతరావు లను తోటి ఉపాద్యాయులు ఘనంగా సన్మనించిన వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా బదిలీ పై వెళుతున్న ఉపాద్యాయులు మాట్లాడుతూ వారు గత ఐదు,అరు సంవత్సరాల కాలం నుండి పనిచేస్తున్న పాత జ్ఞాన పలకలను గుర్తుచేకున్నారు.అలాగే ఎ పాఠశాలలో పని చేసిన ఎన్ని సంవత్సరాలు పనిచేసిన బదిలీ పై మరొక పాఠశాలకు వెళ్లక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు సరిత,సీతారాముల, రజిత పాల్గొన్నారు.
Post A Comment: