గుండాల మార్చి 15 (మన్యం మనుగడ) గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2022-23 విద్యా సంవత్సరానికి ఐదో తరగతి లో చేరేందుకు ఆసక్తికల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపల్ జి హరికృష్ణ మంగళవారం ఒక ప్రకటనలోకోరారు. దరఖాస్తుల ప్రక్రియ ఈనెల 9 తారీఖు నుండి 28వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. వీరికి పరీక్ష మే నెల ఎనిమిదో తారీకు ఉదయం 11 గంటల నుండి 1:00 వరకు వారికి కేటాయించిన కేంద్రాలలో నిర్వహించబడుతుంది అన్నారు. ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Post A Comment: