మన్యం మనుగడ, అశ్వాపురం:
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు SERP ఉద్యోగులకు ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఉండబోతున్నారనీ, ఇందులో భాగంగా సమానంగా వేతన స్థిరీకరణ చేస్తూ అసెంబ్లీ లో ప్రకటన చేసినందుకు తెలంగాణ గ్రామీణాభివృద్ది ఉద్యోగుల సంక్షేమ సంఘ(సెర్ప్)
భద్రాద్రి కొత్తగుడెం జిల్లా అధ్యక్షులుబచ్చలకూరి ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. ప్రసాద్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
పే స్కేల్ స్తిరీకరణ తద్వారా అంతర్లీనంగా ఉద్యోగ భద్రత కు సంబంధించిన ప్రకటన ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేశారు.
Post A Comment: