మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:ఈరోజు అశ్వాపురం మండలం సండ్రలబోడు గ్రామపంచాయతీలో వైస్ ఎంపిపి కంచుగంట్ల వీరభద్రం, సర్పంచ్ కుంజా రామారావు ఆధ్వర్యంలో సిసి రోడ్డు పనులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తెల్లం నరసింహారావు, కార్యదర్శి పూజ, నియోజకవర్గ ఎస్సీ విభాగం అధ్యక్షుడు వెన్న అశోక్ కుమార్, వార్డ్ నెంబర్లు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: