- ఎంపీ నామా కి తిరుపతి ప్రసాదం అందజేసిన గారపాటి సూర్యనారాయణ అనురాధ దంపతులు
మన్యం మనుగడ ప్రతినిధి, దమ్మపేట మార్చి ( 19 ) శనివారం:ఖమ్మం జిల్లా మధిరలో ఎంపీ నామా నాగేశ్వరరావు ని మర్యాద పూర్వకంగా కలిసి తిరుపతి ప్రాసదాన్ని మందలపల్లి ఉపసర్పంచ్ గారపాటి సూర్యనారాయణ అనురాధ దంపతులు వారి సోదరుడు అడపా వేణుగోపాల్ అందజేశారు. అనంతరం ఎంపీ నిధుల నుంచి మందలపల్లి కి సీసీ రోడ్లు మంజూరు చేయవలసిందిగా కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీనామ సానుకూలంగా స్పందించారని గారపాటి సూరి తెలిపారు.
Post A Comment: