CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మృతి చెందిన ఉపాధిహామీ కుటుంబానికి ఆర్థిక సాయం.చేయూతనందించిన సింగిరెడ్డి పల్లి గ్రామస్తులు

Share it:

 


మన్యం మనుగడ, పినపాక: 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపినపాక మండలం, సింగిరెడ్డి పల్లి గ్రామ పంచాయితీ, మద్దులగూడెం గ్రామం, నిరుపేద కుటుంబానికి చెందిన పండా పుల్లయ్య(65) ఉపాధి హామీ పనికి వెళ్లి వస్తూ హఠాత్తుగా గుండెపోటుతో మరణించినారు. ఆ నిరుపేద కుటుంబానికి మద్దులగూడెం గ్రామ యువకులు దహన సంస్కారాలకోసం 5300 రూపాయలు ఆయన కుమారులకు అందించటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాయం హనుమంతరావు, గుదిబండి మధుసూదన్ రెడ్డి, సింహాద్రి హనుమంత్, కొరస కిరణ్, దడిగల సత్యం, కొరస రవి, సాయిరి సత్యం తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: