మన్యం మనుగడ ,మంగపేట:
మంగపేట మండలం రమణక్కపేట గ్రామానికి చెందిన పత్రికా విలేకరి జానపట్ల జయరాజ్ కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడగా ఈ విషయాన్ని తెలుసుకొని బీఎస్పీ జిల్లా నాయకురాలు గుంటపూడి తిరుమల బిఎస్పి అసెంబ్లీ మహిళ కన్వీనర్ పబ్బ కళావతిలు శుక్రవారం సదరు విలేకరిని పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకున్నారు.తదుపరి బిఎస్పి పార్టీ నుండి పత్రిక విలేకరి ఆర్ధిక చేయూతను అందిస్తాము అని నాయకురాలు గుంటపూడి తిరుమల ఈసందర్భంగా తెలియజేశారు.
Post A Comment: