CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత.

Share it:

 


మన్యం మనుగడ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో 9వ వార్డు కు చెందిన మంతెన భరత్ కు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు అయిన 50 వేల విలువగల చెక్కును టిఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ ఆదేశాల మేరకు శనివారం ఏటూరు నాగారం మండల అధ్యక్షులు గడ దాసు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో అందజేశారు.అనంతరం సునీల్ కుమార్ మాట్లాడుతూ.నిరు పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్న గొప్ప నాయకులని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని గొప్ప మానవతావాది అని సునీల్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్ సభ్యులు ఎండి వలీ యాబీ సలీం,ఎంపీటీసీ సభ్యులు కుమ్మరి స్వప్న చంద్రబాబు,టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి,సప్పిడి రామ నరసయ్య,మండల ప్రధాన కార్యదర్శి సర్దార్ పాషా, ఏటూరు నాగారం టౌన్ అధ్యక్షులు ఖాజా పాషా, టిఆర్ఎస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు ఈసం స్వరూప మండల ప్రధాన కార్యదర్శి సయ్యద్ సఫియా, సోషల్ మీడియా ఇన్ఛార్జి జాడి బోజ రావు,అనుబంధ సంఘాల మండల అధ్యక్షులు వావిలాల రాంబాబు, పర్వతాల రమేష్,గార ఆనంద్, తెరాస పార్టీ నాయకులు సతీష్,కొండాయి చిన్ని, వావిలాల ముత్తయ్య,చందా లక్ష్మీనారాయణ,అల్లి శ్రీనివాస్, అటిక నాగేశ్వరరావు కాళ్ల రామకృష్ణ,తాళ్లపల్లి మోహన్, పాలకుర్తి విజయ్,ఎండి అబీ ద్,వార్డు సభ్యులు నాగ సాగర్, నాగరాజు,అశ్విని ప్రమోద్, టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు బూర వెంకన్న,చెన్న రాంబాబు, మంతెన ముత్తయ్య,చంద్రయ్య

,మంతెన శంకర్,పెద్ద బోయిన శ్రీనివాస్,మంతెన బిక్షపతి, సుధాకర్,కృష్ణ తెరాస పార్టీ మండల మహిళా నాయకురాలు ఎండి మహె బూబ్ బీ,సంగెం లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: