మన్యం మనుగడ కరకగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశానుసారంగా కరకగూడెం మండలం అనంతారం గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు అత్తె సారయ్య ఆధ్వర్యంలో ని ర్వహించిన టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మండల అధ్యక్షులు రావుల సోమయ్య,ఆత్మకమిటీ డైరెక్టర్ కొంపల్లి పెద్ద రామలింగం,మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీని బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయడానికి అందరూ సమన్వయపరుస్తూ ముందుకు తీసుకెళ్లాలని ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మన ప్రియతమ నాయకులు నియోజకవర్గానికి అనేక నిధులు తీసుకొచ్చి నియోజకవర్గ అభివృద్ధి నీ ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఒక మహా సంకల్పంతో అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్లడం జరుగుతుందని మన ప్రియతమ నాయకులు రేగా కాంతారావు సమక్షంలో మనమంతా పనిచేయడం అదృష్టంగా భావించి ముందు ముందు మన మంత ఐకమత్యంగా పనిచేసి ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వకుండా ఎవరు ఎన్ని చెప్పినా ప్రలోభాలకు గురికాకుండా రేగా కాంతారావు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నాయకులకు తెలియజేశారు,రాబోయే రోజుల్లో నిరుద్యోగులకు మంచి భవిష్యత్ ఉందని అలాగే రైతుబంధు,వృద్ధాప్య పింఛన్, మిషన్ భగీరథ ,మిషన్ కాకతీయ ,రెండు పడకల గృహాలు,కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్,దళితబంధు,వంటి గొప్ప పథకాలను తీసుకువచ్చి తెలంగాణ దేవుడు సీఎం కెసిఆర్ అని కొనియాడారు. ఈ నెల చివరినాటికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటన ఉన్నందున వారికి ఘనస్వాగతం పలికెందుకు 5000 వేల బైకులతో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు పసునూరు అంజయ్య,పూజారి.వెంకన్న కటకం.నరసింహులు అత్తె ముకుంద,అత్తె వెంకన్న చెన్నూరి.రాజేశ్వరరావు పాయం.బాబు,సలుగు.చిన్న బిక్షపతి,సోషల్ మీడియా అధ్యక్షులు చిట్టిమల్ల ప్రవీణ్ అత్తె విష్ణు బోడ హరిబాబు సూర్యం,నాగేశ్వరరావు నైనరపు వెంకన్న,శీను పార్టీ కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.
Post A Comment: