గుండాల మార్చి9 (మన్యం మనుగడ)మండల కేంద్రంలో రాయల సుభాష్ చంద్రబోస్ వర్ధంతి నీ ప్రజా పంధా నాయకులు ఘనంగా నిర్వహించారు .ఆయన చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు శంకరన్న మాట్లాడుతూ కామ్రేడ్ రవన్న ఆశయాల వేలుగులో ప్రజా పందా పార్టీనీ ముందుకు తీసుకు పోతూ బలోపేతమైన ఉద్యమాలు చేయడం కోసం కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులుకొమరం శాంతయ్య తేల్లం రాజు,సనప కుమార్, కోడూరు జగన్ పూనెం మంగయ్య ,గుర్రం పుష్ప రాజ్ సనప కృష్ణ ,పాపయ్య, జబ్బసుదర్శన్ ,తదితరులు పాల్గొన్నారు
Post A Comment: