మన్యం మనుగడ ప్రతినిధి దమ్మపేట మార్చి ( 14 ) సోమవారం ;- దమ్మపేట మండలం సరోజినిపురం గ్రామంలో మద్దిశెట్టి సత్య ప్రసాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇంటి దగ్గర సమావేశం లో సున్నం నాగమణి జెడ్పీటీసీ టీపీసీసీ మెంబర్ హాజరై సున్నం నాగమణి మాట్లాడుతూ శ్రీ రాహుల్ గాంధీయే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టాలని రాహుల్ గాంధీ అధ్యక్షతన కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గిరిజనులకు పోడు భూములకు హక్కు పత్రాలు వస్తాయని ;రైతులకు గిట్టుబాటు ధరలు వస్తాయని ;నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ల వస్తాయని అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ల వస్తాయని పేదలకు ఆరోగ్యశ్రీ పథకం అందుబాటులో వస్తుందని సామాన్య ప్రజలకు నిత్యావసర ధరలు అందుబాటులో ఉంటాయని సున్నం నాగమణి తెలియజేశారు ఈ కార్యక్రమంలో మద్దిశెట్టి సత్యప్రసాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: