మన్యం మనుగడ ప్రతినిధి అన్నపురెడ్డిపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు గారిని అన్నపురెడ్డి పల్లి మండలం ఎర్రగుంట గ్రామానికి చెందిన పలువురు మహిళా రైతులు శ్రీ రేగా కాంతారావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి పోడు భూములలో ఫారెస్ట్ అధికారులు కందకాలు, తీయడం జరుగుతుంది. అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారందరూ తదితర సమస్యల మీద వారి దృష్టికి తీసుకురావడం జరిగింది.త్వరలోనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది...
Post A Comment: