మన్యం మనుగడ ములుగు
మహబూబబాద్ జిల్లా పాకాల కొత్తగూడ మండలం మడ గూడ గ్రామంలో గుట్ట మీద కొలువైన సిదలమ్మ ఇలవెల్పు జాతర పై పరిశోధనలు లో భాగంగా గంటలు,గజ్జలు, ముగలు,వంశ గుర్తులను తెలిపే గొబ్బే పై ఉన్న పూర్తిగా సూక్ష్మ స్థాయిలో వేయబడిన చిత్ర లిపిని అధ్యయనం చేయటం జరిగిందని అన్నారు.
బ్రిటిష్ కాలంలో ఇలవేల్పు ఆలయం పై బ్రిటిష్ సైన్యం దాడి చేసి వెండి గొబ్బే ను ధ్వంసం చేసిన ఆనవాల ను గ్రామ పెద్ద మనుషులు చూపించారని,నాడు బ్రిటిష్ సైన్యం దాడి చేసిన వేల్పు ను ఎం చేయలేక పోయిన అంశాలను పరిశోధనలో రికార్డ్ చేస్తున్నట్టు పరిశోదన బృందం తెలిపింది.
Post A Comment: