మన్యం మనుగడ, మంగపేట.
ఆదివాసీ ఆరాధ్య దైవాలయిన సమ్మక్క సారాలమ్మ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చినజీయర్ పై కేసు నమోదు చేయాలని, తెలంగాణ రాష్ట్రం నుండి బహిష్కరించాలని కోరుతూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునివ్వడం జరుగిందని, ఈ బంద్ కు వ్యాపారులు, మరియు ఆటోలు వివిధ షాపుల యజమానులు సహకరించాలని ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించి, బంద్ ను విజయవంతం చేయాలని తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి కబ్బాక శ్రావణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
Post A Comment: