మన్యం మనుగడ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటురు నాగారం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఈసం రామ్మూర్తి బుధవారం ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ ను మర్యాద పూర్వకంగా కలిసి ఏటూరు నాగారం గ్రామపంచాయతీలో
అంతర్గత రోడ్లు డ్రైనేజీలు
పల్లె ప్రకృతి వివరాల పై
చర్చించడం జరిగిందని, ఏటురునాగారం గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయాలని కోరడం జరిగిందని అన్నారు.వీరి వెంట మాదరి రామయ్య,పాస్టర్ ఎల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: