మన్యం మనుగడ, అశ్వాపురం:
నెల్లిపాక పిఏసీఎస్ లో గత పాత పాలక వర్గం కాలంలో జరిగిన అవినీతి ఆరోపణలు పై సుమారుగా సంవత్సరం పైగా ఎంకై్యరి జరిగి సుమారుగా రెండు నెలల క్రితం బాద్రాదికొత్త గుడెం డి సి వో పత్రిక ల లో ప్రకటన విడుదల చెసియునారు. అయినా దినిపై కాలయాపన చేయకుండా వేంటనే సహకార సంఘం లో జరిగిన అవినీతిని బయట పెట్టాలి అని అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు సొమవారం గ్రీవెన్స్ డే లో కలెక్టర్ కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు సర్గం బాలనర్షయ్య కమటం వెంకటేశ్వరావు సురకంటి ప్రభాకర్ రెడ్డి మది కృష్ణ రెడ్డి దంతాలు జగదీష్ కోలు చిన్న లింగారెడ్డి మరియు రవి పాల్గొన్నారు.
Post A Comment: