గుండాల మార్చి 20 (మన్యం మనుగడ) మండలంలోఅకాల వర్షానికి అపార నష్టం వాటిల్లింది ఆదివారం కురిసిన భారీ వర్షానికి మండలంలోని యాసంగి పంటలుపెద్ద మొత్తంలో దెబ్బతిన్నాయి. యాసంగి లో సాగుచేసిన మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలకు అపార నష్టం వాటిల్లింది. మండలం పరిధిలోని నర్సాపురం గ్రామంలో దుగ్గి రాంబాబు కు చెందిన మొక్కజొన్న పంట పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లడంతో రైతు ఆవేదనకు గురవుతున్నారు
Post A Comment: