మన్యం మనుగడ ,మంగపేట:
టిఆర్ఎస్ పార్టీ మంగపేట మండల ఉపాధ్యక్షులు యడ్లపల్లి నర్సింహారావు దంపతుల పెళ్లిరోజు సందర్భంగా
మంగపేట లో కస్తూరిబాయి వృధాశ్రమం లో రాజుపేట గ్రామ కమిటీ అధ్యక్షులు చదలవాడ సాంబశివరావు అధ్యక్షతన వృద్ధ ఆశ్రమానికి 2 క్వింటాల,బియ్యం ,స్వీట్లు ,పండ్లు,పంపిణీ చేసిన టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ,మండల సోషల్ మీడియా ఇంఛార్జ్ గుడివాడ శ్రీహరి రాజుపేట గ్రామ కమిటీ అధ్యక్షులు నూనె చదలవాడ సాంబశివరావు, మంగపేట గ్రామ కమిటీ అధ్యక్షులు నూనె లింగయ్య,రాజుపేట రైతు గ్రామ కో ఆర్డినేటర్,కోమరగిరి కేశవరావు వసంతారెడ్డి(రాజుపేట రెస్టారెంట్),అఖిల్,వంశీకృష్ణ , తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: