మన్యం మనుగడ మంగపేట.
మంగపేట మండలంలోని అకినేపల్లిమల్లారం గ్రామంలో గల రామాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర సమితి తెరాస పార్టీ అకినేపల్లి మల్లారం గ్రామకమిటి ఆధ్వర్యంలో తెరాస పార్టీ జిల్లా అధ్యక్షులు, ములుగు నియోజకవర్గ ఇంచార్జి,ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్-రమాదేవి
దంపతుల వివాహా వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామపార్టీ అధ్యక్షుడు రూప భద్రయ్య, మండల ఉపాధ్యక్షులు తొండపు శ్రీనివాస్ రెడ్డి, మాజి సర్పంచ్ అప్పినబోయిన నర్సింహామూర్తి,రాజమళ్ల సుకుమార్, డబ్బుల ముత్యాలరావు,రైతు సమన్వయ సమితి గ్రామ అధ్యక్షుడు మదార్ సాహెబ్, ముఖ్యనాయకులు డబ్బుల లింగమూర్తి, దొడ్డ భాస్కర్, పోలం రాజు,దొడ్డ సాంబశివరావు,ఎస్కె మైబుష్,సోలం గణేష్,కంతి బాలక్రిష్ణ, కొమరం సాంబశివరావు, చెట్టుపల్లి శ్రీధర్, బిలపాటి ప్రవీణ్ కుమార్,గండి ధర్మరాజు,ఎస్కె సల్వర్, చెట్టుపల్లి వంశీ, కొంబత్తిని బాబూరావు, కొంబత్తిని చక్రి,దులగొండ చంటి, దులగొండ చిరంజీవి, బిలపాటి రాజు,సెగ్గెం సంతోష్,బొగ్గుల రాంబాబు, చెట్టుపల్లి వేణు, రూప సాయి,దోసిల్ల సునీల్,బానారి నర్సింహులు,ఎస్కె కలీల్,రెడ్డి వీరబాబు,చెట్టుపల్లి అఖిల్,వైట్ల విశ్వనాధం,చెట్టుపల్లి రాము తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: