మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు కోడి అమరేందర్ యాదవ్ జన్మదిన వేడుకలు మండల యువజన విభాగం అధ్యక్షులు గద్దల రామకృష్ణ,నియోజకవర్గ యువజన ,ఉపాధ్యక్షులు లంకెల రమేష్ వారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి , శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో యువ నాయకులు మాట్లాడుతూ మండల టిఆర్ఎస్ పార్టీ ని బలోపేతం చేయడానికి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అడుగుజాడల్లో నడుస్తూ మండలన్ని ముందుకు నడిపిస్తూ, అశ్వాపురం మండలంలో తన రాజకీయా అనుభవంతో , అడుగంటిన వర్గాలకు మార్గదర్శి గా ఉండి, మండలంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో కలిసి మెలిసి ఒక తాటిపై నడిపిస్తూ, బడుగు బలహీనబడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయే , తనదైన స్టైల్లో అన్నివర్గాలకు న్యాయం చేసుకుంటూ, మండలంలో యువతకు ఆదర్శంగా నిలిచి యువ నాయకులను తయారు చేస్తూ , ముందుకు సాగుతున్న మండల అధ్యక్షులు కోడి అమరేందర్ కి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచు గట్ల చుంచ్చు రాం మూర్తి, మండల యువజన,కార్యదర్శి ,కోరేం రామారావు, ఎస్సీ అధ్యక్షులు కోర్సం దుర్గారావు, ఎస్ టి అధ్యక్షులు గొర్రెముచ్చు వెంకటరమణ, సర్పంచ్ లు , బుర్ర మూర్తి వెంకటరమణ,పరిష్క సూరి బాబు మండల సోషల్ మీడియా అధ్యక్షుడు ప్రశాంత్ యాదవ్,మండల సోషల్ ప్రధాన కార్యదర్శి లోహిత్ యాదవ్ యువజన నాయకులు నజీర్ సోను,ఈసంపల్లి పున్నారావు,దాసరి దాసు తాటి వెంకటేశ్వర్లు రెడ్డి బోయిన మహేష్,పసుల శివకృష్ణ,కడారి వేణు, కడారి రాజేష్,జక్కుల నాగేష్,కడారి శ్రీను,కమ్మలపల్లి పవన్,రవి తోట కృష్ణ,గజ్జి మహేష్, చిన్నారి,తదితర యువ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: