CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఎస్ బి ఐ ఎటిఎం సెంటర్ ను సద్వినియోగం చేసుకోండి...ఎస్ బి ఐ ఏజీఎం కె.మహేశ్వర్..

Share it:

 


మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ:స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం సెంటర్ ను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్ బి ఐ ఏజిఎం కె.మహేశ్వర్ పిలుపునిచ్చారు.గురువారం స్థానిక బ్యాంక్ ఎదుట నూతనంగా ఏర్పాటు చేసిన ఏటీఎం కొత్త సెంటర్ ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పాత నోట్ల రద్దు తర్వాత మూడేళ్ల అనంతరం కొత్త మిషన్ తో ఏటీఎంను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. వినియోగదారుల కోసం కొత్త ఏటీఎం ను ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చటర్జీ, బ్రాంచ్ మేనేజర్ రఘురాం, లోకల్ సెక్రెటరీ ప్రవీణ్ కుమార్, టి ఓ వెంకటేష్, ఖాతాదారులు కృష్ణారెడ్డి, లక్ష్మణ్ రావు, రాములు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: