మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం: అశ్వాపురం మండలం వెంకటాపురం పంచాయతీ లోని సాహిబుల గుంపు గ్రామము లో రోడ్డు పనులు శంకుస్థాపన చేసిన ఎం పీ టీ సి తాటి పూజిత.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మడకం సాధు,ఉపసర్పంచ్ అంకు శాలి,మండల సహాయ,కార్యదర్శి సోయం శ్రీను,మండల యూత్ ప్రధాన కార్యదర్శి కోరేo రామారావు ,వార్డు మెంబర్లు,కాసిమ్,కాసిమ్ బీ, గ్రామ పెద్దలు జీలని ,తాటి వెంకన్న, కలిపెళ్లి కోటేశ్వరరావు, బల్ల కృష్ణ, చిన్న కరీం,సెక్రెటరీ దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: