CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తోట.లక్ష్మమ్మ ను పరామర్శించిన మణుగూరు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు టిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు పాకాల రమాదేవి తల్లి తోట.లక్ష్మమ్మ ప్రమాదవశాత్తు గాయపడి సింగరేణి ఏరియా హాస్పిటల్ నందుచికిత్స పొందుతూ ఉండడంతో విషయం తెలుసుకుని వెంటనే హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించిన మణుగూరు జడ్పిటిసి పొశం. నరసింహారావు,ఎంపీపీ కారం విజయ కుమారి.ఈ కార్యక్రమం లో సొసైటీ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,మణుగూరు మండల అధ్యక్షులు ముత్యం బాబు,పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు,నియోజకవర్గ యువజన అధ్యక్షులు మట్టపల్లి.సాగర్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు తదితరులు పాల్గొని పరామర్శించడం జరిగింది.

Share it:

TS

Post A Comment: