మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలంలోని కొత్తమల్లూర్ గ్రామంలో ఎన్ఆర్ ఇజిఎస్ గ్రాంట్ నుండి 100 మీటర్లు (5 లక్షలు),
రామచంద్రునిపేట(సంగంపల్లి) గ్రామం లో ఎన్ఆర్ఇజిఎస్ గ్రాంట్ నుండి 200మీటర్ల (10లక్షలు) సీసీ రోడ్డు కు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించిన టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కుడుముల లక్ష్మీనారాయణ,పిఏసిఎస్ ఛైర్మన్ తోట రమేష్ జిల్లా నాయకులు వత్సవాయి శ్రీధర్ వర్మ. ఈ కార్యక్రమంలో,పిఏసిఎస్ డైరెక్టర్ డేగల ఆదినారాయణ, ,కొత్త మల్లూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు మునిగలసాంబులు, రామచంద్రునిపేట గ్రామ కమిటీ అధ్యక్షులు పగడాల వెంకట్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు గొడుగు నరేష్,ముంజంపల్లి సంపత్, యర్ర వెంకటేస్,ముద్దo అశోక్ రెడ్డి, గాండ్ల శ్రీనివాస్,తోట వెంకటయ్య, పుప్పాల నరేష్ ,
మండల మహిళ ప్రధాన కార్యదర్శి గుమ్మల కృష్ణవేణి,సరిత,లక్ష్మీ,పార్టీ శ్రేణులు,గుండారపు రమేష్, బట్ట నర్సింహారావు,చిట్టిబాబు
,పొనగంటి.రాంబాబు,ఆంజనేయులు,సతీష్,చెంచులక్ష్మి,నాగ,నర్సింహులు,గోవర్ధన్,మండల సోషల్ మీడియా ఇంఛార్జ్ గుడివాడ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: