మన్యం మనుగడ ప్రతినిధి దమ్మపేట మార్చి ( 12 ) శనివారం ;- దమ్మపేట మండలం పట్వారీగూడెం ప్రభుత్వ వైద్యశాలకు నూతనంగా వచ్చిన డాక్టర్ నీలిమను జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు శాలువా కప్పి సన్మానించారు డాక్టర్ నీలిమ దమ్మపేట మండల వాసి కావడం గర్వకారణంగా ఉంది అనే తెలియపరిచారు ఈ కార్యక్రమంలో కొయ్యల అచ్యుతరావు రాయల నాగేశ్వరరావు ఉప సర్పంచ్ రెడ్డిమల్ల నాగయ్య బొల్లికొండ ప్రభాకర్ పాల్గొన్నారు
Navigation
Post A Comment: