CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తెలంగాణలో కూడా బీజేపీ పాగా వేస్తుంది.

Share it:

 


మన్యం మనుగడ ఏటూరు నాగారం

ఉత్తరప్రదేశ్ సహా మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్బంగా శుక్రవారం ఏటూరునాగారం మండల కేంద్రంలో మండల అధ్యక్షులు గండేపల్లి సత్యం అధ్యక్షతన జరిగిన మీడియా సమావే శానికి ములుగు జిల్లా బీజేపీ అధ్యక్షులు చింతల పూడి భాస్కర్ రెడ్డి మాట్లా డుతూ.నాలుగు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించటం

,ఉత్తరప్రదేశ్ లో రెండవ సారి అధికారంలోకి రావటం చారిత్రా త్మకమని,ఉత్తరప్రదేశలో గత 37 ఏళ్ల చరిత్రని యోగి తిరగ రాశారని అన్నారు.ఈ ఎన్నికలు రాబోవు పార్లమెంట్ ఎన్నికలకు సెమీ ఫైనల్ అని,రాబోవు 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఆధ్వర్యంలో బీజేపీ ఘన విజయం సాధించి కేంద్రంలో మళ్ళీ పాగా వేస్తామని అన్నారు.ఈ నాలుగు రాష్ట్రాల ఫలితాలు వచ్చాయని ఇక జాతీయ నాయకత్వం తెలంగాణ రాష్ట్రం పై దృష్టి పెట్టిందని,రాబోవు తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో ఘన విజయం సాధించి అధికారం లోకి వస్తామని అన్నారు.ఈ సమావేశంలో గిరిజన మోర్చా రాష్ట్ర అధికారి ప్రతినిధి తాటి కృష్ణ,జిల్లా ప్రధాన కార్య దర్శులు నగరపు రమేష్,

గాజుల కృష్ణ,జిల్లా దళిత మోర్చా అధ్యక్షులు కావిరి అర్జున్,జిల్లా ఉపా ధ్యక్షులు అల్లె జనార్దన్,జిల్లా అధికార ప్రతినిధి దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి,జిల్లా కార్యాలయ కార్య దర్శి చల్లూరి మహేందర్, మైనారిటీ మోర్చా అధ్యక్షులు ఎండి పాషా,యువమోర్చ అధ్యక్షులు కొత్త సురేందర్,

కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు జినుకల కృష్ణాకర్ రావు,దళితమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గద్దల రఘు,కన్నాయి గూడెం మండల అధ్యక్షులు కావిరి సంతోష్,మండల ప్రధాన కార్యదర్శి గద్దల హారిబాబు, సోదారి దుర్గ రావు,కందాడి ఎలెందర్,ఎల్కపెల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: