గుండాల మార్చి 24 (మన్యం మనుగడ) మండల పరిధిలోని పాలగూడెం గ్రామానికి చెందిన ఈసం అన్వేష్ కు ఎంబిబిఎస్ లో సీటు వచ్చింది కానీ తనకు ఆర్థిక సో మమత లేకపోవడంతో పేద విద్యార్థి అన్వేష్ కు నేనున్నా అని పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు భరోసానిచ్చారు. తన చదువుకు అన్ని విధాలుగా సహకరిస్తారని ఆయన అన్నారు. గురువారం మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అన్వేష్ కుటుంబ సభ్యులు రేగా కాంతారావు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
Post A Comment: