మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మ లింగారెడ్డి కొన్ని రోజుల క్రితం వాహనం ప్రమాదానికి గురై గాయాలపాలయ్యాడు. విషయం తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వ విప్, ప్రభాకర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు లింగారెడ్డి నివాసానికి వెళ్లి పరామర్శించి, వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చింతపంటి సత్యం, పినపాక, సర్పంచ్ గొగ్గల నాగేశ్వరరావు,టీఆరెస్ జిల్లా నాయకులు కోలేటి భవాని శంకర్, డైరెక్టర్ గునగంటి సమ్మయ్య,ఎల్లు చంద్రయ్య, కూనారపు రాము తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: