మన్యం టివి దుమ్ముగూడెం: మండలోని బి.కొత్తగూడెం గ్రామంలో అగ్నిప్రమాదం లో ఇల్లు కాలిపోయి సర్వము కోల్పోయిన నిరుపేద గిరిజనుడు కాటిబోయిన బాబురావు కుటుంబానికి టిఆర్ఎస్ మండల అధ్యక్షులు అన్నె సత్యనారాయణ మూర్తి, జెడ్ పి టి సి తెల్లం సీతమ్మ, ఎంపీపీ రేసు లక్ష్మీ,చేతులమీదుగా బియ్యం,వంటసామాగ్రి, నిత్యావసరాలు పంపిణీ చేశారు.అగ్నిప్రమాద భాదితులకు అన్నివిధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి కణితి రాముడు,అధికార ప్రతినిధి md జానీ పాషా, డైరెక్టర్ బొల్లి వెంకట్రావు,ప్రచార కమిటీ అధ్యక్షుడు దామెర్ల. శ్రీనివాస్ ,తురుభాక సర్పంచ్ భూక్య చందు ,ఎస్టీ సెల్ కార్యదర్శి కుంజా నాగేశ్వరావు,యూత్ ఉపాధ్యక్షుడు కుమ్మరికుంట సూర్య,నాయకులు కుంజా నాగేశ్వర్రావు, కుంజా కృష్ణమూర్తి, కాటిబోయిన శ్రీను, కుంజా తిరుపతి రావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: