మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని ప్రభుత్వ పాఠశాలలో సోమవారం,పినపాక,మణుగూరు,అశ్వాపురం,కరకగూడెం మండలాల ప్రభుత్వ అధ్యాపకులతో ఆంగ్లమాధ్యమ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో మణుగూరు జడ్పీటీసీ, పొశం.నరసింహారావు,ఎంపీపీ కారం.విజయ కుమారి,పాల్గొని మాట్లాడారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్,కుర్రీ. నాగేశ్వరరావు మరియు మణుగూరు మండల,పట్టణ అధ్యక్షులు ముత్యంబాబు, అడపా.అప్పారావు మరియు మణుగూరు మండల పట్టణ ముఖ్య నాయకులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
Post A Comment: