మన్యం టివి దుమ్ముగూడెం::
రోడ్డు నిర్మాణాలు చేపట్టడం వలన మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎంపీపీ రేసు లక్ష్మి, జడ్పిటిసి సీతమ్మ అన్నారు ముందుగా గౌరారం పంచాయతీలోని పైడాకులమడుగు గ్రామంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ నిధులతో మంజూరైన సి సి రోడ్డు నిర్మాణాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భం నాణ్యత ప్రమాణాలతో రోడ్డు పూర్తి చేసి అందించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సోడి జ్యోతి, టిఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శికణితి రాముడు, వార్డ్ మెంబెర్ కుంజ జోగయ్య గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: