మన్యం మనుగడ వెబ్ డెస్క్:
భద్రాచలం లో తెలంగాణ జాగృతి భద్రాచలం మండల మహిళ విభాగం కన్వీనర్ పద్మ ప్రియ ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి జన్మదిన సందర్భంగా రామాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ విద్యార్థి విభాగం ఎం డి బషీర్ గారు జాగృతి కుటుంబ సభ్యులు పృథ్వీరాజ్ బండారి,రాధిక ,మరియమ్మ జయలక్ష్మి రావులమ్మ పద్మావతి ,లక్ష్మీ తదితరులు పాల్గొని ఈకార్యక్రమాని విజయవంతం చేశారు.
Post A Comment: