మన్యం మనుగడ ప్రతినిధి దమ్మపేట మార్చి ( 18 ) శనివారం ;- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం నాగుపల్లి
గ్రామంలో చీకటి రామ్ ప్రసాద్ నివాసంలో వైయస్సార్ తెలంగాణ షర్మిలమ్మ పార్టీలోకి మారోజు భాస్కర్ ఇస్లావత్ ధాన్య నాయక్ రంగు శ్రీనివాసరావు కందిమల్ల నాగబాబు లాకవత్ వెంకన్నబాబు నునావత్ లక్ష్మీనారాయణ మట్ట పోతురాజు పవన్ ధారావత్ ప్రసాద్ పలు కుటుంబాలను వైయస్సార్ తెలంగాణ షర్మిలమ్మ పార్టీ రాష్ట్ర ఆదివాసి విభాగం అధ్యక్షులు ఆశ్వారావుపేట నియోజకవర్గం నాయకులు సోయం వీరభద్రం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు మాజీ ఎంపిటిసి మండల అధ్యక్షులు గంటా వెంకటేశ్వరరావు నెట్ట రామకృష్ణ నరసింహారావు చాప జోగారావు సూర్య సోయం గోపి ఊకె నరసింహరావు మొదలగువారు పాల్గొన్నారు
Post A Comment: