CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

బహుజన రాజ్యాధికార యాత్రలో పాల్గొన్న ఎంపెళ్లి.వీరస్వామి--:బిఎస్పీ ములుగు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ.

Share it:

 



మన్యం మనుగడ మంగపేట.


బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్,యాత్ర రథసారథి డా : ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర 9 వ రోజు జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం సముద్రాలలో జరిగింది.ఈ యాత్రలో ములుగు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ,మంగపేట మండల ఇంచార్జీ ఎంపెళ్లి వీరస్వామి పాల్గొనడం జరిగింది.ఈ రోజు యాత్రలో డా :ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పొలాల్లో పనిచేస్తున్న దినసరి కూలీల దగ్గరికి వెళ్లి వారి కష్టాలను,బాధలను తెలుసుకోవడం జరిగింది.ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం,ఉపాధి,కావాలంటే ఏనుగు గుర్తుకు ఓటు వేసి బీఎస్పీ పార్టీ ద్వారా బహుజన రాజ్యాన్ని సాధించుకోవాలని తెలియజేశారు.

Share it:

TS

Post A Comment: