CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఇసుక క్వారీలను ఆకస్మిక తనిఖీ చేసిన రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ వై. వి. గణేష్.

Share it:

 


మన్యం మనుగడ మంగపేట.

మంగపేట మండలం పరిధిలోని వాడగూడెం, రాజుపేట ఇసుక క్వారీలను వై. వి. గణేష్ అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టాదారులకు సీసీ కెమెరాలను అమర్చాలని, ఉదయం 6గంటల నుండి సాయంత్రం 5:30 వరకు మాత్రమే ఇసుక సరఫరా చేయాలని సూచనలు చేశారు. టీఎస్ఎండిసి వారు ఖచ్చితమైన రికార్డు నిర్వహించాలని, ఓవర్ లోడ్ చేయకూడదు అని వారికి పలు సూచనలు చేయడమైనది.అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇసుక క్వారీల ఆకస్మిక తనిఖీలో ఏడి మైనింగ్ రఘుబాబు, టీఎస్ఎండి పిఓ, తహసీల్దార్ ఎం డి సలీం, గిర్ధవర్ సునీల్ కుమార్, కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్ వి ఆర్వో బి. శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: