గుండాల మార్చి 23(మన్యం మనుగడ) మండలం పరిధిలోని రోడ్ల గడ్డ గ్రామంలో ఈసం వారి దూలగుండ జాతరలో జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య సందడి చేశారు. అమ్మవారికి కొండ జాతర అమ్మవారినీ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సం వారి ఇలవేల్పు అయిన దూలుగొండి తల్లిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు
Post A Comment: