మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని జగ్గారం గ్రామంలో 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డుకు పినపాక ఎంపిపి గుమ్మడి గాంధీ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుమ్మడి అనంత , టిఆర్ఎస్ పార్టీ పినపాక మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రవి వర్మ, రైతు సమన్వయ సమితి మండల ఆధ్యక్షడు దొడ్డ శ్రీనివాస రెడ్డి, నాయకులు బుల్లి బాబు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: