మన్యం మనుగడ, మణుగూరు:
శ్రీవిద్య మణుగూరు కరాటే అకాడమీ షిటొరియో జపాన్ కరాటే డో హంబు సంస్థకు చెందిన ఇన్స్పెక్టర్లు కసిమల్ల పద్మ,డేగల ప్రశాంత్ లు ఆధ్వర్యంలో శనివారం నాడు జరిగిన మణుగూరు పట్టణానికి చెందిన విద్యార్థులు బెల్ట్ టెస్ట్ లకు ఇండియా చీఫ్ టే టేక్నికల్ డైరెక్టర్ రచ్చశ్రీను బాబు , బ్లాక్ బెల్ట్ 7th డాన్, తెలంగాణ స్టేట్ టేక్నికల్ డైరెక్టర్ శిహన్,రచ్చ భవనీచంద్ లు బెల్ట్ పరీక్షలు నిర్వహించడం జరిగింది .ఈ పరీక్షల్లో
ముగ్గురు విద్యార్థులు యం. పల్లవి,జె.యమిని,బి.సాయి విజ్ఞేష్ బ్లాక్ బెల్ట్ లు తీసుకోగా మిగిలిన విద్యార్థులు దృవీక,సిత్వాఅన్వేష్ ,ధరణి ,కార్తీక,అశ్విని, దర్పిత, దర్శిత, రిశిక,డిషిత,కృషశ్రీ, సాయి మృధుని,మిధులశ్రీ, నేత్ర వార్షిత్ ,వాసుదేవ,సంజు,వర్శిపల్లవి,చోక్ష,వెహిత్,కృతిక్ జై,సరయు,సమాన్వి,రేయన్స్ లు యెల్లో ,ఆరంజ్ ,గ్రీన్ ,బ్రౌన్ బెల్ట్ టెస్ట్ లలో పాల్గొన్నారు .ప్రావీణ్యం చూపెట్టిన విద్యార్థులను శ్రీవిద్య హైస్కూల్ డైరెక్టర్ నుకరపు రమేష్ ,శ్రీవిద్య డిగ్రీ కాలేజీ యాజమాన్యం బద్దం శ్రీనివాసరెడ్డి అభినందించారు .
Post A Comment: