మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపినపాక మండలం ఎల్చిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన యువతి తోకల మజ్ను
(19) గుండె శస్త్రచికిత్స కొరకు , వైస్ ఎంపీపీ కంది
సుబ్బారెడ్డి తనవంతుగా 5000/
ఆర్థిక సహాయం అందించారు. తమకు ఆరోగ్య శ్రీ కార్డు లేదని చెప్పగా, వెంటనేఅధికారులతో మాట్లాడి ఏర్పాటు చేయమని కోరారు. పలువురుబాధితులకు తన వంతు బాధ్యతగా గౌరవనీయులు కంది సుబ్బారెడ్డి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తూ,
బాసటగా నిలవడం పట్ల మండలవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఆపరేషన్ కొరకు ఇంకా మూడు లక్షలు
ఖర్చు అవుతాయని, ఆదుకునే దాతలు
తమను సంప్రదించాలని బాధితురాలు
కోరారు. ఫోన్ నెంబర్ :9133215006
Post A Comment: