CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆంగ్ల బోధనా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ.

Share it:

 



మన్యంటీవి, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట పట్టణంలో ప్రభుత్వ పాఠశాల నందు నిర్వహించిన ఉపాధ్యాయుల ఆంగ్ల బోధనా కార్యక్రమాన్ని అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతి ఒక్క విద్యార్ధికి కార్పొరేట్ పాఠశాలల కు దీటుగా ప్రభుత్వా పాఠశాలలో ప్రతి ఒక్క విద్యార్ధికి నాణ్యమైన అంగ్ల విద్యను అందించేందుకు గాను ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఒక్క ఆంగ్ల బోధనా విధానాన్ని అమలు చేయాలనే ఆలోచనతో ఉపాధ్యాయులకు దీనిపై అవగాహన మరియూ ఆంగ్ల విద్యను విద్యార్థులకు ఎలా అందించాలి అనే దానిపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని ఉద్దేశంతో ఈ ఒక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: