మన్యం మనుగడ కరకగూడెం: కరకగూడెం మండల వైస్ ఎంపీపీ పఠాన్ అయూబ్ ఖాన్ మెమోరియల్ రెండు జిల్లా క్రికెట్ క్రీడాలను కరకగూడెం ఎంపీపీ రేగా కాళిక, ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా తొలత వైస్ ఎంపీపీ కి మౌనం పాటించి అనంతరం జెండాను ఎగురవేశారు.ఈ సందర్భంగా వారు క్రికెట్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడాలు మానసిక ఉల్లాసంతో పాటు స్నేహ సంబంధాలను పెంపొందిస్తుందని తెలిపారు.అలాగె క్రీడలలో ఎవ్వరో ఒక్కరు ఓటమి తప్పదన్నారు.క్రీడాలలో ఎటువంటి గొడవల జరగకుండా కలసి మెలసి క్రీడాలు అడలన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కొమరం కాంతారావు, పఠాన్ యాకూబ్ ఖాన్,స్థానిక ఉప సర్పంచ్ అత్తె సత్యనారాయణ, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్,ఉపాధ్యక్షులు జాడి రామనాథం, రేగా సత్యనారాయణ, అత్తె నాగేశ్వరరావు, గొల్లగూడెం సర్పంచ్ ఇర్ప విజయ్ కుమార్, జవ్వాజి సమ్మయ్య,తాటి వెంగళరావు, తెరస యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజీత్ కుమార్, పాయం రాజబాబు, చప్పిడి వెంకటేశ్వర్లు, గోగు వెంకటేశ్వర్లు, టోర్నమెంట్ నిర్వహకులు వెంగళి గోపి,తోలె రవి,వడ్లకోండ వెంకటేశ్వర్లు, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: