గుండాల మార్చి8(మన్యం మనుగడ) నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని గుండాల ఎంపీటీసీ విజ్ఞప్తి చేశారు. బుధవారం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన కొప్పుల లాలమ్మ మృతి చెందగా ఆయన ఆయన ఆమె కుటుంబాన్ని అనంతరం దహన సంస్కారాల కోసం ఆర్థిక సహాయాన్ని అందించారు. మండలంలోని నిరుపేద కుటుంబాల అన్నిటిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు
Post A Comment: