మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పోట్లపల్లి గ్రామానికి చెందిన వల్లెపోగు లాస్య గత కొన్ని రోజులుగా గుండె సమస్యతో బాధపడుతుంది. విషయం తెలుసుకున్న శ్రీమన్నారాయణ సేవ సంస్థ ఆధ్వర్యంలో దాతలును అడిగి ఆమెకు పండ్లు, 2 వేల రూపాయల నగదు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొప్పుల సంపత్, పంతం నాగరాజు, రవణ, దేవమ్మ,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: